మహాశివరాత్రికి వైభవంగా కోటప్పకొండ తిరుణాళ్ళు.. కొలువుదీరనున్న ప్రభలు
1 min read
Maha Shivaratri: పల్నాడు పల్లెల్లో మహా శివరాత్రి అంగరంగవైభవంగా జరుగుతోంది. కోటప్పకొండ(Kotappakonda) తిరుణాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచింది. ప్రభుత్వం(AP Govt) స్టేట్ ఫెస్టివల్(State Festival)గా ప్రకటించింది. కోటప్పకొండ లో మహా శివరాత్రి కి ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కడా లేని విధంగా కోటప్పకొండ లో విద్యుత్ ప్రభలు కొలువుదీరుతాయి. డెబ్భై అడుగుల ఎత్తుతో నిర్మాణం చేసి విద్యుత్ బల్బులు అమర్చి ప్రభలను కొండ తరలిస్తారు భక్తులు. ఇక్కడ ప్రభలు కట్టడానికి ఓ ప్రత్యేకత ఉంది.